పట్టాదారుల కోసం సాంకేతికత
దేశంలో 2048 బ్రాంచి ఆఫీసులు, 1275 శాటిలైట్ ఆఫీసులు పూర్తిగా కంప్యూటర్ నెట్ వర్క్ లో ఉన్నాయి.WAN, LAN, IVRS & EDMS టెక్నాలజీ వాడుతున్నారు.
ప్రీమియం చెల్లించడం ఇప్పుడు చాలా సులభం.ECS. ATMs, internet, Online Portals, Collection Bank, Phone pe, my lic app ద్వారా చెల్లించవచ్చు.
దేశంలో 5 IVRS సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా పాలసీకి సంబంధించిన సమా చారం తెలుసుకోవచ్చు.

Comments
Post a Comment